Logo
Download our app
పెద్ది సుదర్శన్ రెడ్డి గృహప్రవేశానికి బీఆర్ఎస్ నాయకుల హాజరు
NEWS   Mar 06,2026 09:20 pm
వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘ‌నంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, గండ్ర వెంకటరమణ రెడ్డి దంపతులు, నన్నపూనేని నరేందర్ హాజరై పెద్ది దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Mar 10,2026 10:11 pm
ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 208 మంది అరెస్ట్!
తెలంగాణలో సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న వారిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0' పేరుతో ఫిబ్రవరి 25న ప్రారంభించిన ఈ రాష్ట్రవ్యాప్త...
LATEST NEWS   Mar 10,2026 10:11 pm
ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 208 మంది అరెస్ట్!
తెలంగాణలో సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న వారిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0' పేరుతో ఫిబ్రవరి 25న ప్రారంభించిన ఈ రాష్ట్రవ్యాప్త...
LATEST NEWS   Mar 10,2026 10:07 pm
మన వద్ద గ్యాస్ కొరత లేదు: మంత్రి
ఏపీలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, అనవసరంగా ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో...
LATEST NEWS   Mar 10,2026 10:07 pm
మన వద్ద గ్యాస్ కొరత లేదు: మంత్రి
ఏపీలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, అనవసరంగా ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో...
LATEST NEWS   Mar 10,2026 10:03 pm
ఇందిరమ్మ ఇళ్ల‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
తెలంగాణ‌లోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల...
LATEST NEWS   Mar 10,2026 10:03 pm
ఇందిరమ్మ ఇళ్ల‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
తెలంగాణ‌లోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల...
⚠️ You are not allowed to copy content or view source