తెలంగాణ గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా
NEWS Mar 06,2026 10:00 am
తెలంగాణ గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. నిన్నటి వరకు ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. తెలంగాణ గవర్నర్గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. బిహార్ గవర్నర్గా సయ్యద్ హస్నేన్, బెంగాల్ గవర్నర్గా ఆర్.ఎన్ రవిని నియమించింది. పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేయగా.. కొద్ది గంటల్లోనే 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.