ఫైనల్కు భారత్ - ఇంగ్లాండ్ చిత్తు
NEWS Mar 05,2026 10:52 pm
ముంబై: భారత్ టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.రెండో సెమీఫైనల్ పోరులో ఇంగ్లాండ్పై టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 253 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. లక్ష్యాన్ని చేధించలేక 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతులెత్తేసింది. ఇక మార్చి 8న ఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది.