లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత గణపతి?
NEWS Mar 04,2026 11:37 pm
మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పళ్ల లక్ష్మణ్రావు ఆలియస్ గణపతి లొంగిపోయాని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో గణపతిని లొంగిపోయినట్టు ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే సీఎం రేవంత్, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ హెడ్ సుమతి, అదనపు డీజీపీ విజయ్ కుమార్ ఢిల్లీ వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. గణపతిని లొంగిపోయినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుందని టాక్.