మేయర్ గణేష్ను కలిసిన అమీర్
NEWS Mar 03,2026 01:02 pm
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని ఆరో డివిజన్కు చెందిన సీపీఐ నాయకుడు సయ్యద్ అమీర్, ఇటీవల మేయర్గా బాధ్యతలు స్వీకరించిన గణేష్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆరో డివిజన్కు సంబంధించిన పలు సమస్యలను ఆయన మేయర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.