మళ్లీ షాకిచ్చిన గోల్డ్, వెండి ధరలు
NEWS Feb 28,2026 06:04 pm
బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిచ్చాయి. హైదరాబాద్లో ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹3,160 పెరగగా తాజాగా ₹3,980 వృద్ధిచెంది ₹1,68,710కు చేరింది. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు మార్నింగ్ ₹2,900 ఎగబాకగా, ఇప్పుడు ₹3,650 పెరిగి ₹1,54,650గా ఉంది. కిలో వెండిపై ఉదయం ₹5వేలు, ఇప్పుడు ₹20 వేలు పెరిగి ₹3,20,000కు చేరింది.