Logo
Download our app
మధ్యాహ్న భోజనంను పరిశీలించిన సర్పంచ్
NEWS   Feb 27,2026 08:07 pm
లక్ష్మీదేవిపల్లి (మం) MPPS హమాలీ కాలని పాఠశాలను సర్పంచ్ గుగులోత్ ప్రేమిందర్ నాయక్, ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్, ఉప సర్పంచ్ తాళ్లపల్లి రాజు సందర్శించారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి మెను వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు సమతుల్య పౌష్టికాహారం అందించాలని డ్వాక్రా మహిళలకు సూచించారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేదని హెచ్‌ఎం తెలియజేయగా, త్వరలోనే నిర్మాణం చేపడతామని సర్పంచ్ హామీ ఇచ్చారు.

Top News


LATEST NEWS   Feb 27,2026 08:17 pm
'BJPకి 10 సీట్లు వస్తే వైదొలుగుతా'
ఢిల్లీ: మద్యం విధానంపై తప్పుడు కేసు నమోదు చేసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్‌ షా కుట్ర పన్నారని దిల్లీ మాజీ...
LATEST NEWS   Feb 27,2026 08:17 pm
'BJPకి 10 సీట్లు వస్తే వైదొలుగుతా'
ఢిల్లీ: మద్యం విధానంపై తప్పుడు కేసు నమోదు చేసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్‌ షా కుట్ర పన్నారని దిల్లీ మాజీ...
BIG NEWS   Feb 27,2026 08:08 pm
ஆய்குடியில் ஒத்தையடி பாலம் சிதிலமடைந்துள்ளது
திருவாரூர் மாவட்டம் பொதக்குடியிலிருந்து பூதமங்கலம் செல்லும் வழியில் உள்ள ஆய்குடி அக்கறையில் தான் மக்கள் வசிக்கிறார்கள். அன்றாடம் பள்ளி, வேலை மற்றும் சந்தைக்கு சென்று வரும் ஒத்தையடி...
BIG NEWS   Feb 27,2026 08:08 pm
ஆய்குடியில் ஒத்தையடி பாலம் சிதிலமடைந்துள்ளது
திருவாரூர் மாவட்டம் பொதக்குடியிலிருந்து பூதமங்கலம் செல்லும் வழியில் உள்ள ஆய்குடி அக்கறையில் தான் மக்கள் வசிக்கிறார்கள். அன்றாடம் பள்ளி, வேலை மற்றும் சந்தைக்கு சென்று வரும் ஒத்தையடி...
LIFE STYLE   Feb 27,2026 03:25 pm
Hello There
Hello There
LIFE STYLE   Feb 27,2026 03:25 pm
Hello There
Hello There
⚠️ You are not allowed to copy content or view source