Logo
Download our app
కాళేశ్వరం సరిహద్దులో ప్రకృతి అద్భుతం!
NEWS   Feb 27,2026 12:25 pm
మహారాష్ట్రలోని శ్రీ తోగు వేంకటాపురం గ్రామ సమీపంలో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కనిపించే ఒక నీటి ఊబి (జలాశయం) వద్ద మనం చప్పట్లు కొట్టగానే లేదా పెద్దగా శబ్దం చేస్తే, నీటి పైభాగంలో తరంగాలు, సుడులు ఏర్పడుతాయి. సాధారణంగా నిశ్చలంగా కనిపించే ఆ నీటి ఊబి, మన శబ్దాలకు స్పందిస్తూ ఒక్కసారిగా కదలికలు చూపిస్తుంది. చప్పట్ల శబ్దం వినిపించిన వెంటనే నీటిలో వలయాల్లా తరంగాలు విస్తరించడం, చిన్న చిన్న సుడులు తిరగడం చూసి సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ దృశ్యం ప్రత్యక్షంగా చూడడం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని స్థానికులు చెబుతున్నారు.

Top News


LATEST NEWS   Apr 15,2026 12:02 pm
తెలంగాణ: పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
డీలిమిటేషన్ ప్రక్రియతో తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు, వాటికి అనుగుణంగా అసెంబ్లీ స్థానాలు 119...
LATEST NEWS   Apr 15,2026 12:02 pm
తెలంగాణ: పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
డీలిమిటేషన్ ప్రక్రియతో తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు, వాటికి అనుగుణంగా అసెంబ్లీ స్థానాలు 119...
BIG NEWS   Apr 15,2026 11:53 am
முதியவர் தபால் வாக்கு செலுத்தியதை ஆய்வு
மாற்றுத்திறனாளிகள் மற்றும் 85 வயதிற்கு மேற்பட்ட முதியோர்கள் வீட்டிலிருந்தே தபால் வாக்கு அளிக்க ஏற்பாடுகள் செய்யப்பட்டுள்ளன. திருவாரூர் மாவட்டம் கொடிக்கால்பாளையம் தாஜ்பிரகாஷ் தெருவில் உள்ள 85 வயதிற்கு...
BIG NEWS   Apr 15,2026 11:53 am
முதியவர் தபால் வாக்கு செலுத்தியதை ஆய்வு
மாற்றுத்திறனாளிகள் மற்றும் 85 வயதிற்கு மேற்பட்ட முதியோர்கள் வீட்டிலிருந்தே தபால் வாக்கு அளிக்க ஏற்பாடுகள் செய்யப்பட்டுள்ளன. திருவாரூர் மாவட்டம் கொடிக்கால்பாளையம் தாஜ்பிரகாஷ் தெருவில் உள்ள 85 வயதிற்கு...
LATEST NEWS   Apr 15,2026 11:53 am
TDP వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌
తెలుగుదేశం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేశ్‌ను నియ‌మించారు. TDP ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌ కొనసాగుతారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్‌ నాయుడు, బైరెడ్డి శబరి,...
LATEST NEWS   Apr 15,2026 11:53 am
TDP వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌
తెలుగుదేశం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేశ్‌ను నియ‌మించారు. TDP ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌ కొనసాగుతారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్‌ నాయుడు, బైరెడ్డి శబరి,...
⚠️ You are not allowed to copy content or view source