Logo
Download our app
కాళేశ్వరం సరిహద్దులో ప్రకృతి అద్భుతం!
NEWS   Feb 27,2026 12:25 pm
మహారాష్ట్రలోని శ్రీ తోగు వేంకటాపురం గ్రామ సమీపంలో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కనిపించే ఒక నీటి ఊబి (జలాశయం) వద్ద మనం చప్పట్లు కొట్టగానే లేదా పెద్దగా శబ్దం చేస్తే, నీటి పైభాగంలో తరంగాలు, సుడులు ఏర్పడుతాయి. సాధారణంగా నిశ్చలంగా కనిపించే ఆ నీటి ఊబి, మన శబ్దాలకు స్పందిస్తూ ఒక్కసారిగా కదలికలు చూపిస్తుంది. చప్పట్ల శబ్దం వినిపించిన వెంటనే నీటిలో వలయాల్లా తరంగాలు విస్తరించడం, చిన్న చిన్న సుడులు తిరగడం చూసి సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ దృశ్యం ప్రత్యక్షంగా చూడడం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని స్థానికులు చెబుతున్నారు.

Top News


LATEST NEWS   Feb 27,2026 01:38 pm
ప్ర‌ధాని మోదీని క‌లిసిన విజయ్-రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మందనా పెళ్లి ముగిసిన వెంటనే ఈ జంట ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ప్ర‌ధాని మోదీని కలిశారు. మోదీ...
LATEST NEWS   Feb 27,2026 01:38 pm
ప్ర‌ధాని మోదీని క‌లిసిన విజయ్-రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మందనా పెళ్లి ముగిసిన వెంటనే ఈ జంట ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ప్ర‌ధాని మోదీని కలిశారు. మోదీ...
LATEST NEWS   Feb 27,2026 12:36 pm
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌
తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌ బకాయిలు రూ.745 కోట్లు విడుదల చేసింది. విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ...
LATEST NEWS   Feb 27,2026 12:36 pm
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌
తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌ బకాయిలు రూ.745 కోట్లు విడుదల చేసింది. విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ...
BIG NEWS   Feb 27,2026 12:09 pm
కేజ్రీవాల్‌, కవితకు భారీ ఊరట!
మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌, సిసోదియా, కవితకు భారీ ఊరట. మద్యం పాలసీ కేసుపై కోర్టు నిందితులందరి పైన కేసులు కొట్టివేసింది. వారందరి పేర్లను డిశ్చార్జ్...
BIG NEWS   Feb 27,2026 12:09 pm
కేజ్రీవాల్‌, కవితకు భారీ ఊరట!
మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌, సిసోదియా, కవితకు భారీ ఊరట. మద్యం పాలసీ కేసుపై కోర్టు నిందితులందరి పైన కేసులు కొట్టివేసింది. వారందరి పేర్లను డిశ్చార్జ్...
⚠️ You are not allowed to copy content or view source