Logo
Download our app
అమిత్ షాను కలిసిన కొత్త జంట
NEWS   Feb 27,2026 11:43 am
విజయ్ దేవరకొండ, రష్మిక మందనా పెళ్లి ముగిసిన వెంటనే ఈ జంట నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షాకు గణపతి విగ్రహాన్ని బహూకరించి, తమ వివాహ రిసెప్షన్‌కు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో విజయ్, రష్మిక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. తాజ్ కృష్ణలో 4న సాయంత్రం 7 గంటలకు రిసెప్షన్ జ‌ర‌గ‌నుంది. సినీ, రాజకీయ ప్రముఖులు హాజర‌వుతారు.

Top News


LATEST NEWS   Feb 27,2026 01:38 pm
ప్ర‌ధాని మోదీని క‌లిసిన విజయ్-రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మందనా పెళ్లి ముగిసిన వెంటనే ఈ జంట ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ప్ర‌ధాని మోదీని కలిశారు. మోదీ...
LATEST NEWS   Feb 27,2026 01:38 pm
ప్ర‌ధాని మోదీని క‌లిసిన విజయ్-రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మందనా పెళ్లి ముగిసిన వెంటనే ఈ జంట ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ప్ర‌ధాని మోదీని కలిశారు. మోదీ...
LATEST NEWS   Feb 27,2026 12:36 pm
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌
తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌ బకాయిలు రూ.745 కోట్లు విడుదల చేసింది. విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ...
LATEST NEWS   Feb 27,2026 12:36 pm
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌
తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌ బకాయిలు రూ.745 కోట్లు విడుదల చేసింది. విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ...
LIFE STYLE   Feb 27,2026 12:25 pm
కాళేశ్వరం సరిహద్దులో ప్రకృతి అద్భుతం!
మహారాష్ట్రలోని శ్రీ తోగు వేంకటాపురం గ్రామ సమీపంలో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కనిపించే ఒక నీటి ఊబి (జలాశయం) వద్ద మనం చప్పట్లు కొట్టగానే లేదా పెద్దగా శబ్దం...
LIFE STYLE   Feb 27,2026 12:25 pm
కాళేశ్వరం సరిహద్దులో ప్రకృతి అద్భుతం!
మహారాష్ట్రలోని శ్రీ తోగు వేంకటాపురం గ్రామ సమీపంలో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కనిపించే ఒక నీటి ఊబి (జలాశయం) వద్ద మనం చప్పట్లు కొట్టగానే లేదా పెద్దగా శబ్దం...
⚠️ You are not allowed to copy content or view source