ప్రయాణికులకు TGS RTC శుభవార్త అందించింది. టికెట్ల ఛార్జీలను భారీగా తగ్గించింది. ఏసీ బస్సుల్లో ఒకేసారి ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ఛార్జీలు మార్చి 21వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి. హైదరాబాద్లోని ఏసీ బస్సులకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించనుంది.