విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న పెళ్లి, ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఫ్యామిలీ క్రికెట్ టోర్నమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకకు 'విరోష్ ప్రీమియర్ లీగ్' అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పంచుకున్నారు.