లొంగిపోయిన మావోయిస్టులకు ప్రయోజనాలివే..
NEWS Feb 24,2026 04:56 pm
లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పునరావాస పథకం ప్రకారం.. దేవ్జీపై ₹ 25,00,000 నగదు బహుమతి. మల్ల రాజి రెడ్డిపై ₹25,00,000. బడే చొక్కా రావుపై ₹20,00,000. నూనె నర్సింహ రెడ్డిపై ₹20,00,000. వీరికి లభించే మొత్తం ₹90,00,000 నగదు బహుమతిని చెక్కుల రూపంలో చెల్లిస్తారు. పోలీసు శాఖ, ప్రభుత్వ పునరావాస పథకం ప్రకారం వీరికి లభించాల్సిన ప్రయోజనాలన్నీ అందిస్తారు.