Logo
Download our app
కళాధార విద్యార్థులకు సన్మానం
NEWS   Feb 24,2026 10:57 am
కలదార విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కరాటే పోటీల్లో బంగారు రాజత పథకాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ భూమారెడ్డి ప్రశంస పత్రం అందించి అభినందించారు. భూమారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో, కరాటే, ఆటలలో పాల్గొని విద్యార్థులు సత్తా చాటుతున్నట్లు తెలిపారు. ఇంకా విద్యార్థులు తమకు ఎటువంటి వాటి పై ఇంట్రెస్ట్ ఉంటే వాటిపై దృష్టిసారి ఇస్తామని, వారిని అదే విధంగా ముందుకు తీసుకెళ్లి ప్రోత్సహిస్తామని అన్నారు. డైరెక్టర్ దివాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ కమలాకర్, ఉపాధ్యాయులు రమేష్, రజిత తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Feb 24,2026 12:47 pm
IIT పోటీ పరీక్షలలో సూర్యోదయ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు
Apex IIT foundation వారు నిర్వహించిన పోటీ పరీక్షలలో మెట్ పల్లి శ్రీ సూర్యోదయ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కొమర జాహ్నవి పవిత్ర 9వ...
LATEST NEWS   Feb 24,2026 12:47 pm
IIT పోటీ పరీక్షలలో సూర్యోదయ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు
Apex IIT foundation వారు నిర్వహించిన పోటీ పరీక్షలలో మెట్ పల్లి శ్రీ సూర్యోదయ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కొమర జాహ్నవి పవిత్ర 9వ...
LATEST NEWS   Feb 24,2026 11:00 am
100 లీటర్ల పాలలో 10 కేజీల యూరియా?
AP: రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 5గురు చనిపోగా మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాజమండ్రిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ...
LATEST NEWS   Feb 24,2026 11:00 am
100 లీటర్ల పాలలో 10 కేజీల యూరియా?
AP: రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 5గురు చనిపోగా మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాజమండ్రిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ...
LATEST NEWS   Feb 23,2026 10:55 pm
మార్చి 20న తెలంగాణ‌ బడ్జెట్‌ మార్చి 16 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు
హైదరాబాద్‌: మార్చి 16 నుంచి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. మార్చి 16న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌...
LATEST NEWS   Feb 23,2026 10:55 pm
మార్చి 20న తెలంగాణ‌ బడ్జెట్‌ మార్చి 16 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు
హైదరాబాద్‌: మార్చి 16 నుంచి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. మార్చి 16న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌...
⚠️ You are not allowed to copy content or view source