కళాధార విద్యార్థులకు సన్మానం
NEWS Feb 24,2026 10:57 am
కలదార విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కరాటే పోటీల్లో బంగారు రాజత పథకాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ భూమారెడ్డి ప్రశంస పత్రం అందించి అభినందించారు. భూమారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో, కరాటే, ఆటలలో పాల్గొని విద్యార్థులు సత్తా చాటుతున్నట్లు తెలిపారు. ఇంకా విద్యార్థులు తమకు ఎటువంటి వాటి పై ఇంట్రెస్ట్ ఉంటే వాటిపై దృష్టిసారి ఇస్తామని, వారిని అదే విధంగా ముందుకు తీసుకెళ్లి ప్రోత్సహిస్తామని అన్నారు. డైరెక్టర్ దివాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ కమలాకర్, ఉపాధ్యాయులు రమేష్, రజిత తదితరులు పాల్గొన్నారు.