తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్
NEWS Feb 21,2026 11:58 pm
తెలంగాణ రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేవలం మూడు రోజుల్లోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 1, 2, 3 తేదీల్లో ఈ నిధుల పంపిణీ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.