Logo
Download our app
కార్పొరేటర్ మధుచంద్‌కు అభినందనలు
NEWS   Feb 21,2026 10:03 pm
38వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన బత్తుల మధుచంద్‌ను బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌సి మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షులు వాసుమల్ల గౌతమ్ ప్రత్యేకంగా కలసి, విజయానికి హార్దిక అభినందనలు తెలియజేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ 38వ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Top News


LATEST NEWS   Feb 21,2026 06:12 pm
దివ్యాంగులకు పురస్కారాలు ప్రధానం
HYD: శాంతి దివ్యాంగుల సంఘం నిర్వహణలో, శ్రీగిరి రజిని ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మహా శివరాత్రి మహోత్సవం ఘనంగా జరిగింది.ప్రతిభా వంతులైన దివ్యాంగులకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. దివ్యాంగులకు...
LATEST NEWS   Feb 21,2026 06:12 pm
దివ్యాంగులకు పురస్కారాలు ప్రధానం
HYD: శాంతి దివ్యాంగుల సంఘం నిర్వహణలో, శ్రీగిరి రజిని ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మహా శివరాత్రి మహోత్సవం ఘనంగా జరిగింది.ప్రతిభా వంతులైన దివ్యాంగులకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. దివ్యాంగులకు...
LATEST NEWS   Feb 21,2026 05:42 pm
Fake: మహిళలకు నెలకు రూ.25,000
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ప‌థ‌కాన్ని తీసుకొచ్చిందంటూ సోష‌ల్ మీడియా ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇంటి దగ్గరే పనిచేస్తే రూ.25వేలు...
LATEST NEWS   Feb 21,2026 05:42 pm
Fake: మహిళలకు నెలకు రూ.25,000
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ప‌థ‌కాన్ని తీసుకొచ్చిందంటూ సోష‌ల్ మీడియా ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇంటి దగ్గరే పనిచేస్తే రూ.25వేలు...
LATEST NEWS   Feb 21,2026 05:17 pm
నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదు
AP: ఈ నెల 23 నుంచి జ‌రిగే ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉద‌యం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం...
LATEST NEWS   Feb 21,2026 05:17 pm
నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదు
AP: ఈ నెల 23 నుంచి జ‌రిగే ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉద‌యం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం...
⚠️ You are not allowed to copy content or view source