భారత్లో ఆశ్చర్యకరమైన మార్పులు: పిచాయ్
NEWS Feb 19,2026 12:09 pm
India AI Impact సమ్మిట్కు ఢిల్లీ భారత్ మండపం వేదికైంది. 118 దేశాలు పాల్గొన్న ఈ సదస్సులో టెక్ దిగ్గజాలు, దేశాధినేతలు ప్రసంగించారు. సుందర్ పిచాయ్ భారత్ డిజిటల్ విప్లవాన్ని ప్రశంసిస్తూ విశాఖలో గూగుల్ ఫుల్ స్టాక్ AI హబ్ ఏర్పాటు అవుతోందని తెలిపారు. భారత్ మార్పుల వేగం చూసి ఆశ్చర్యపోతున్నానని అన్నారు. Emmanuel Macron 140 కోట్ల మందికి డిజిటల్ ఐడెంటిటీ, నెలకు 20 బిలియన్ లావాదేవీలు భారత్ సాధించిన విజయమని కొనియాడారు. చంద్రశేఖరన్ AI వాస్తవమని, భారత్ AI కేంద్రంగా ఎదుగుతోందన్నారు.