Logo
Download our app
AI.. ఆలోచనలకు మించిన టెక్నాల‌జీ: మోడీ
NEWS   Feb 19,2026 11:55 am
కొత్త టెక్నాల‌జీని భారత్‌ అందిపుచ్చుకుంటోందని ప్రధాని మోడీ చెప్పారు. AI సదస్సులో మోడీ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ కేంద్రంగా భారత్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేస్తోంది. యువత భారత్‌కు కొత్త విశ్వాసం, ఆస్తిగా ఉంది. AI సామర్థ్యం మ‌న‌ ఆలోచనలకు అందనంత దూరంగా ఉంది. మానవ కేంద్రీకృత AI నిర్మాణం మన లక్ష్యం కావాలి. భారత్‌ AI పురోభివృద్ధి ఒక చరిత్రగా నిలుస్తుంది’’ అని చెప్పారు.

Top News


LATEST NEWS   Feb 19,2026 12:37 pm
మేలో కొత్త పార్టీ - సిద్దిపేట నుంచి పోటీ
HYD: మే తొలి వారంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అప్పుడే పార్టీ పేరు ప్రకటిస్తామన్నారు. పార్టీ పేరులో...
LATEST NEWS   Feb 19,2026 12:37 pm
మేలో కొత్త పార్టీ - సిద్దిపేట నుంచి పోటీ
HYD: మే తొలి వారంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అప్పుడే పార్టీ పేరు ప్రకటిస్తామన్నారు. పార్టీ పేరులో...
TECHNOLOGY   Feb 19,2026 12:09 pm
భారత్‌లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన మార్పులు: పిచాయ్
India AI Impact స‌మ్మిట్‌కు ఢిల్లీ భార‌త్ మండ‌పం వేదికైంది. 118 దేశాలు పాల్గొన్న ఈ సదస్సులో టెక్ దిగ్గజాలు, దేశాధినేతలు ప్రసంగించారు. సుంద‌ర్ పిచాయ్ భారత్‌...
TECHNOLOGY   Feb 19,2026 12:09 pm
భారత్‌లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన మార్పులు: పిచాయ్
India AI Impact స‌మ్మిట్‌కు ఢిల్లీ భార‌త్ మండ‌పం వేదికైంది. 118 దేశాలు పాల్గొన్న ఈ సదస్సులో టెక్ దిగ్గజాలు, దేశాధినేతలు ప్రసంగించారు. సుంద‌ర్ పిచాయ్ భారత్‌...
LATEST NEWS   Feb 19,2026 11:37 am
AIతో కోట్లాది మంది జీవితాల్లో మార్పు
AI కోట్లాది ప్రజల జీవితాలను మారుస్తుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. AI నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. గూగుల్‌ ఫుల్‌ స్టాక్‌ AI...
LATEST NEWS   Feb 19,2026 11:37 am
AIతో కోట్లాది మంది జీవితాల్లో మార్పు
AI కోట్లాది ప్రజల జీవితాలను మారుస్తుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. AI నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. గూగుల్‌ ఫుల్‌ స్టాక్‌ AI...
⚠️ You are not allowed to copy content or view source