AI కోట్లాది ప్రజల జీవితాలను మారుస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. AI నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. గూగుల్ ఫుల్ స్టాక్ AI హబ్లు ఏర్పాటు చేస్తోందన్నారు. నూతన ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో నడిపిస్తాయన్నారు. ఢిల్లీలో జరుగుతున్న AI సదస్సులో సుందర్ పిచాయ్ మాట్లాడారు.