సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్కు సన్మానం
NEWS Feb 17,2026 01:07 pm
మల్లాపూర్ గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ను ప్రముఖ జర్నలిస్ట్, తెలంగాణ మీడియా అకాడమీ ఏఐ జర్నలిజం శిక్షణ తరగతుల బోధకుడు ముద్దం నరసింహ స్వామి ఘనంగా సత్కరించారు. జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సర్పంచ్కు సూచించారు. బీసీ నాయకులు ఎదులాపురం శంకర్, వ్యాపారవేత్త లక్ష్మిరాజం, అరుణ్, సిరిపురం రాజు కుమార్, సిరిపురం నిఖిల్ పాల్గొన్నారు.