కార్పొరేటర్ కు కాంగ్రెస్ అభినందనలు
NEWS Feb 16,2026 08:46 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6 వ డివిజన్ కార్పొరేటర్ బిఎస్ రావుని ఇందిరానగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు జగన్నాథం అజిత్, చింతలచెరువు రమేష్ సత్కరించారు. నిరంతరం ప్రజలకు అండగా ఉంటూ ఏ సమస్య వచ్చిన ముందు ఉంటానని ఈ సందర్భంగా కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్.రావు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.