‘సంజీవని’ ప్రాజెక్టులో అనేక సేవలు
NEWS Feb 16,2026 10:41 am
AP: సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ సహా ఇతర సేవలు అందనున్నాయి. హెల్త్ రికార్డులు డిజిటల్ చేయడంతో పాటు ₹ 2.5 లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నారు. ఇప్పటికే కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా కొనసాగిస్తుండగా రాష్ట్రమంతా విస్తరిస్తారు. ఇందులో గేట్స్ ఫాండేషన్తో TCS భాగస్వాములు.