జవాన్లకు నివాళిగా మొక్కలు నాటిన విశ్వామిత్ర
NEWS Feb 14,2026 10:29 pm
పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో నిత్యం మొక్కలు నాటుతున్న వరల్డ్ రికార్డ్ గ్రహీత చిరంజీవి విశ్వామిత్ర చౌహాన్ శనివారం పుల్వామా దాడులలో మరణించిన జవాన్లకు ఘనమైన నివాళులు అర్పిస్తూ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలో 1353వ మొక్కను కళాశాల యాజమాన్యం, విద్యార్థులతో కలిసి మామిడి మొక్కను నాటి వీర జవాన్లకు నివాళులర్పించారు.