YSRCP శాసనసభా పార్టీ సమావేశం
NEWS Feb 12,2026 10:39 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబడనుందని పార్టీ ప్రకటించింది. ఈ సమావేశంలో జగన్ నేతృత్వంలో మెడ్లా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాలపై చర్చలు జరగనున్నాయి. పార్టీ నాయకులూ ఎమ్మెల్సీలూ హాజరు కావాలని ఆహ్వానించారు, ముఖ్య రాజకీయ అంశాలపై నిర్ణయాలు సూచించే అవకాశం ఉంది.