మెట్పల్లి పట్టణంలోని 19వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఆమ్ఆద్మీ అభ్యర్థి మొహమ్మద్ మొహినుద్దున్ ముందంజలో ఉన్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులకు ధీటుగా ఆప్ పార్టీ చీపురు గుర్తు ప్రచారం చేస్తూ ఓటర్లని ఆకట్టుకుంటున్నాడు. సోమవారం వార్డులోని ప్రజలు అందర్నీ కలసి చీపిరి గుర్తుపై ఓటు వెయ్యమని అభ్యర్తించాడు. చీపురు గుర్తుపై ఓటేస్తామని ప్రజలు హామీ ఇచిన్నట్టు అభ్యర్థి తెలిపారు.