ప్రచారంలో పాల్గొన్న కొత్తగూడెం MLA
NEWS Feb 09,2026 04:59 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 48వ సిపిఐ అభ్యర్థి గుగులోత్ బాలు నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబాశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యర్రగుంటలోని ఏసీ కాలనీలోని సమస్యలు అడిగి తెలుసుకుని ఆ సమస్యలు కచ్చితంగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ద్రాక్ష సురేష్ , కురివిందుల సుధీర్ కుమార్, ద్రాక్ష శివ, శెట్టి ఏసు, గుడివాడ నారాయణ, సల్వాది రత్నం, శెట్టి కమలాకర్, నక్క నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.