Logo
Download our app
ప్రచారంలో పాల్గొన్న కొత్తగూడెం MLA
NEWS   Feb 09,2026 10:34 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ నుంచి సీపీఐ అభ్యర్థి గుగులోత్ బాలు నాయక్ విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. యర్రగుంటలోని ఎస్పీ కాలనీలో పర్యటించి, అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ద్రాక్ష సురేష్, కురివిందుల సుధీర్ కుమార్, ద్రాక్ష శివ, శెట్టి ఏసు, గుడివాడ నారాయణ, సల్వాది రత్నం, శెట్టి కమలాకర్, నక్క నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Feb 19,2026 11:37 am
AIతో కోట్లాది మంది జీవితాల్లో మార్పు
AI కోట్లాది ప్రజల జీవితాలను మారుస్తుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. AI నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. గూగుల్‌ ఫుల్‌ స్టాక్‌ AI...
LATEST NEWS   Feb 19,2026 11:37 am
AIతో కోట్లాది మంది జీవితాల్లో మార్పు
AI కోట్లాది ప్రజల జీవితాలను మారుస్తుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. AI నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. గూగుల్‌ ఫుల్‌ స్టాక్‌ AI...
LATEST NEWS   Feb 19,2026 11:26 am
హనుమాన్ దేవాలయ సంప్రోక్షణ
పెద్దపల్లి మండలంలోని పురాతన దేవాలయంలో ఈ నెల 19వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు హనుమాన్ దేవాలయ సంప్రోక్షణ, నూతన గోపుర ప్రతిష్ఠ కార్యక్రమం భక్తి...
LATEST NEWS   Feb 19,2026 11:26 am
హనుమాన్ దేవాలయ సంప్రోక్షణ
పెద్దపల్లి మండలంలోని పురాతన దేవాలయంలో ఈ నెల 19వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు హనుమాన్ దేవాలయ సంప్రోక్షణ, నూతన గోపుర ప్రతిష్ఠ కార్యక్రమం భక్తి...
LATEST NEWS   Feb 19,2026 11:25 am
TG: 26 నుంచి అసెంబ్లీ సమావేశాలు!
తెలంగాణలో ఈనెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న క్యాబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు స‌మాచారం. 28న...
LATEST NEWS   Feb 19,2026 11:25 am
TG: 26 నుంచి అసెంబ్లీ సమావేశాలు!
తెలంగాణలో ఈనెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న క్యాబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు స‌మాచారం. 28న...
⚠️ You are not allowed to copy content or view source