తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై రిపబ్లిక్ ఛానల్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి వైఎస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. \'మీ ప్రభుత్వ హయాంలో TTDకు పంపిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందని, హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారని అన్నారు. సారీ చెబితే సరిపోదు. దేశప్రజలకు చేతులు జోడించి క్షమించాలని వేడుకోండి.\' అని అర్ణబ్ అన్నారు.