Logo
Download our app
వెస్ట్ జోనల్ కమిషనర్ పర్యటన
NEWS   Feb 07,2026 04:55 pm
విశాఖపట్నం నియోజవర్గం స్థానిక జీవీఎంసీ 52వ వార్డులో వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ హేమావతి పర్యటించారు. ఆర్ అండ్ బి జంక్షన్ నుండి మర్రిపాలెం వుడా లేఔట్ తదితర ప్రాంతాలలో పర్యటించి ముఖ్యంగా గెడ్డలు, జాతియ రహదారి, రైతు బజార్ లో పర్యటించి పారిశుధ్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. శాంతినగర్లో సచివాలయాలు సంజీవయ్య నగర్ గెడ్డ పర్యటించి సిటిజన్ స్పీడ్ బ్యాక్ డ్రైన్స్,రోడ్డు స్లీపింగ్ పార్కు BRTC రోడ్డు గణేష్ నగర్ ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య పరిస్థితిని సమీక్షించారు. కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్ జీ విమూర్తి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

Top News


LATEST NEWS   Mar 17,2026 12:01 am
పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండల...
LATEST NEWS   Mar 17,2026 12:01 am
పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండల...
LATEST NEWS   Mar 17,2026 12:00 am
క్రీడా పాఠశాల ఎంపికలు ప్రారంభం
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో క్రీడా పాఠశాల ఎంపికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని దమ్మపేట సహాయ గిరిజన సంక్షేమ అధికారి చంద్రమోహన్...
LATEST NEWS   Mar 17,2026 12:00 am
క్రీడా పాఠశాల ఎంపికలు ప్రారంభం
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో క్రీడా పాఠశాల ఎంపికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని దమ్మపేట సహాయ గిరిజన సంక్షేమ అధికారి చంద్రమోహన్...
LATEST NEWS   Mar 16,2026 11:56 pm
సినీనటి ప్రత్యూష మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి
నటి ప్రత్యూష డెత్ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతడికి హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.. మార్చి 16లోగా లొంగిపోవాలని...
LATEST NEWS   Mar 16,2026 11:56 pm
సినీనటి ప్రత్యూష మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి
నటి ప్రత్యూష డెత్ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతడికి హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.. మార్చి 16లోగా లొంగిపోవాలని...
⚠️ You are not allowed to copy content or view source