వెస్ట్ జోనల్ కమిషనర్ పర్యటన
NEWS Feb 07,2026 04:55 pm
విశాఖపట్నం నియోజవర్గం స్థానిక జీవీఎంసీ 52వ వార్డులో వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ హేమావతి పర్యటించారు. ఆర్ అండ్ బి జంక్షన్ నుండి మర్రిపాలెం వుడా లేఔట్ తదితర ప్రాంతాలలో పర్యటించి ముఖ్యంగా గెడ్డలు, జాతియ రహదారి, రైతు బజార్ లో పర్యటించి పారిశుధ్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. శాంతినగర్లో సచివాలయాలు సంజీవయ్య నగర్ గెడ్డ పర్యటించి సిటిజన్ స్పీడ్ బ్యాక్ డ్రైన్స్,రోడ్డు స్లీపింగ్ పార్కు BRTC రోడ్డు గణేష్ నగర్ ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య పరిస్థితిని సమీక్షించారు. కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్ జీ విమూర్తి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు