విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
NEWS Feb 07,2026 11:28 am
విశాఖ నవ్యాంధ్ర పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు రోడ్లు దాటిన దాటినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ సిఐ దాసరిది సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరు అవలంబించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు