గ్రేట్ న్యూస్.. ట్రంప్కు థాంక్స్: మోదీ
NEWS Feb 07,2026 02:16 pm
భారత్- అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఇరుదేశాలు చేసిన సంయుక్త ప్రకటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఇరుదేశాలకు గుడ్ న్యూస్, దీంతో మహిళలు, యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని అన్నారు. ట్రంప్నకు కృతజ్ఞతలు తెలిపారు. తాజా ఒప్పందం నేపథ్యంలో భారత ఉత్పత్తులపై ఉన్న 50% సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా పేర్కొంది.