HYD: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ను ఉగాది రోజున ప్రదానం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అవార్డుల ఎంపిక ప్రక్రియలో భాగంగా చిత్రాల ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్లో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స వానికి FDC చైర్మన్ దిల్ రాజు అధ్యక్షత వహిం చారు. తెలంగాణ సినీ రంగానికి నూతన ఉత్సా హం నింపేలా ఈ అవార్డుల కార్యక్రమం రూపుది ద్దుకోనుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.