సెల్ పాయింట్ యూనియన్ అధ్యక్షునిగా
5వ సారి బాల్క రాకేష్ ఏకగ్రీవం
NEWS Feb 04,2026 08:40 pm
మెట్పల్లి పట్టణలో సెల్ పాయింట్ కార్యవర్గాన్ని యూనియన్ సభ్యులు ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా బాల్క రాకేష్ని 5వ సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా సంకు ఆనంద్, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ వసీం, కటకం జగదీష్, కార్యదర్శిగా గంగాధర్, సహాయ కార్యదర్శి అజీమ్, క్యాషియర్గా కోటగిరి సంతోష్, ఇతర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.