Logo
Download our app
కేరళ తరహాలో హైదరాబాద్‌లో హౌస్ బోట్లు!
NEWS   Feb 04,2026 02:16 pm
తెలుగు ప్రజలకు తెలంగాణ టూరిజం తీపి కబురు అందించింది. కేరళ తరహాలో హైదరాబాద్‌లోనూ హౌస్ బోట్లు అందుబాటులోకి తీసుకురానుంది. హుస్సేన్ సాగర్‌లో 2, దుర్గం చెరువులో 6 బోట్లను ప్రవేశ పెట్టనున్నారు. ఒక్కో బోటులో 2 డబుల్ బెడ్రూంలు, క్యాంటీన్ వసతులు ఉంటాయని పేర్కొన్నారు. నీటిపై తేలియాడే ఈ ఇళ్లలో కుటుంబంతో గడిపేందుకు వీలుంటుంది. వీకెండ్ విహారయాత్రలకు ఇవి సరికొత్త అనుభూతిని ఇస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Top News


LATEST NEWS   Feb 11,2026 05:36 pm
Heroine: శ్రీలీల మెడికల్ డిగ్రీ పూర్తి
టాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ శ్రీలీల ఇటీవల తన మెడికల్ (MBBS) డిగ్రీని పూర్తి చేసుకుని అధికారికంగా డాక్టర్‌ అయ్యారు. నటిగా సినిమాల్లో బిజీగా ఉండగానే ఆమె చదువును...
LATEST NEWS   Feb 11,2026 05:36 pm
Heroine: శ్రీలీల మెడికల్ డిగ్రీ పూర్తి
టాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ శ్రీలీల ఇటీవల తన మెడికల్ (MBBS) డిగ్రీని పూర్తి చేసుకుని అధికారికంగా డాక్టర్‌ అయ్యారు. నటిగా సినిమాల్లో బిజీగా ఉండగానే ఆమె చదువును...
LATEST NEWS   Feb 11,2026 05:12 pm
సిట్‌తో అక్రమాల దర్యాప్తు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాలను కనుగొనేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ పనిచేయాలి. జవాబుపత్రాల...
LATEST NEWS   Feb 11,2026 05:12 pm
సిట్‌తో అక్రమాల దర్యాప్తు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాలను కనుగొనేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ పనిచేయాలి. జవాబుపత్రాల...
LATEST NEWS   Feb 11,2026 05:11 pm
షేరిగూడలో పోలింగ్ ఉద్రిక్తత
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం ముందున్న ఒక ఇంట్లో పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడగా, పోలీసులు...
LATEST NEWS   Feb 11,2026 05:11 pm
షేరిగూడలో పోలింగ్ ఉద్రిక్తత
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం ముందున్న ఒక ఇంట్లో పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడగా, పోలీసులు...
⚠️ You are not allowed to copy content or view source