Logo
Download our app
క్రిటికల్ పోలింగ్ బూత్‌ల పరిశీలన
NEWS   Feb 02,2026 06:21 pm
మెట్‌పల్లిలోని క్రిటికల్ పోలింగ్ బూత్‌లను రాష్ట్ర జనరల్ అబ్జర్వర్ (పుర ఎన్నికల పరిశీలకుడు) కాళీ చరణ్ ఐఏఎస్ పరిశీలించారు. పుర ఎన్నికల ఏర్పాట్లను మరింత వేగవంతం చేసి, ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని కాళీ చరణ్ అధికారులకు సూచించారు. భద్రత, సౌకర్యాల పరంగా ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రీమతి నీతా, మున్సిపల్ కమిషనర్ టీ. మోహన్, డీఈ నాగేశ్వరరావు, సీఐ అనిల్ కుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Feb 09,2026 02:15 pm
సీఎం కప్ హాకీ పోటీలు విజయవంతం
సీఎం కప్ పోటీలలో భాగంగా ఆదివారం లక్ష్మీదేవి పల్లి మండలం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో హాకీ క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా క్రీడా అధికారి పరంధామారెడ్డి...
LATEST NEWS   Feb 09,2026 02:15 pm
సీఎం కప్ హాకీ పోటీలు విజయవంతం
సీఎం కప్ పోటీలలో భాగంగా ఆదివారం లక్ష్మీదేవి పల్లి మండలం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో హాకీ క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా క్రీడా అధికారి పరంధామారెడ్డి...
LATEST NEWS   Feb 09,2026 02:14 pm
ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ
కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. తుకారాం తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు, ధరల వివరాలు ప్రజలకు...
LATEST NEWS   Feb 09,2026 02:14 pm
ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ
కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. తుకారాం తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు, ధరల వివరాలు ప్రజలకు...
LATEST NEWS   Feb 09,2026 08:43 am
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: ఏంబడి
నిర్మల్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏంబడి రాజేశ్వర్ రాంనగర్ 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొర్ర ఉమేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో...
LATEST NEWS   Feb 09,2026 08:43 am
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: ఏంబడి
నిర్మల్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏంబడి రాజేశ్వర్ రాంనగర్ 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొర్ర ఉమేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో...
⚠️ You are not allowed to copy content or view source