Logo
Download our app
డ్రైవర్ల నిర్లక్ష్యంపై కోమళ్లపూడి మహిళల ఆవేదన
NEWS   Feb 02,2026 12:11 am
నర్సీపట్నం–చోడవరం మార్గంలో నడిచే ఆర్టీసీ బస్సులు బస్‌స్టాప్ వద్ద ఆపకపోవడంపై కోమళ్లపూడి గ్రామానికి చెందిన మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం దేవాలయ దర్శనానికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూసిన మహిళలను ఏపీ 31 20223 - 2583 నంబర్ల ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళ్లిపోయాయని తెలిపారు. చివరకు ఆటో ద్వారా ప్రయాణం చేయాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనపై సీసీ కెమెరా ఆధారాలతో డిపో అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు.

Top News


LATEST NEWS   Feb 09,2026 02:15 pm
సీఎం కప్ హాకీ పోటీలు విజయవంతం
సీఎం కప్ పోటీలలో భాగంగా ఆదివారం లక్ష్మీదేవి పల్లి మండలం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో హాకీ క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా క్రీడా అధికారి పరంధామారెడ్డి...
LATEST NEWS   Feb 09,2026 02:15 pm
సీఎం కప్ హాకీ పోటీలు విజయవంతం
సీఎం కప్ పోటీలలో భాగంగా ఆదివారం లక్ష్మీదేవి పల్లి మండలం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో హాకీ క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా క్రీడా అధికారి పరంధామారెడ్డి...
LATEST NEWS   Feb 09,2026 02:14 pm
ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ
కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. తుకారాం తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు, ధరల వివరాలు ప్రజలకు...
LATEST NEWS   Feb 09,2026 02:14 pm
ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ
కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. తుకారాం తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు, ధరల వివరాలు ప్రజలకు...
LATEST NEWS   Feb 09,2026 08:43 am
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: ఏంబడి
నిర్మల్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏంబడి రాజేశ్వర్ రాంనగర్ 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొర్ర ఉమేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో...
LATEST NEWS   Feb 09,2026 08:43 am
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: ఏంబడి
నిర్మల్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏంబడి రాజేశ్వర్ రాంనగర్ 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొర్ర ఉమేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో...
⚠️ You are not allowed to copy content or view source