Logo
Download our app
భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నాం: పాక్‌
NEWS   Feb 01,2026 09:40 pm
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, టోర్నీలో మిగతా మ్యాచ్‌లను మాత్రం ఆడతామని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచ కప్‌నకు భారత్, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్నాయి. పాకిస్థాన్ మ్యాచ్‌లు కొలంబోలో షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. పొట్టి కప్‌లో ఆడేందుకు ఇప్పటికే పాక్‌ తన జట్టును ప్రకటించింది.

Top News


LATEST NEWS   Feb 09,2026 02:15 pm
సీఎం కప్ హాకీ పోటీలు విజయవంతం
సీఎం కప్ పోటీలలో భాగంగా ఆదివారం లక్ష్మీదేవి పల్లి మండలం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో హాకీ క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా క్రీడా అధికారి పరంధామారెడ్డి...
LATEST NEWS   Feb 09,2026 02:15 pm
సీఎం కప్ హాకీ పోటీలు విజయవంతం
సీఎం కప్ పోటీలలో భాగంగా ఆదివారం లక్ష్మీదేవి పల్లి మండలం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో హాకీ క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా క్రీడా అధికారి పరంధామారెడ్డి...
LATEST NEWS   Feb 09,2026 02:14 pm
ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ
కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. తుకారాం తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు, ధరల వివరాలు ప్రజలకు...
LATEST NEWS   Feb 09,2026 02:14 pm
ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ
కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. తుకారాం తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు, ధరల వివరాలు ప్రజలకు...
LATEST NEWS   Feb 09,2026 08:43 am
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: ఏంబడి
నిర్మల్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏంబడి రాజేశ్వర్ రాంనగర్ 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొర్ర ఉమేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో...
LATEST NEWS   Feb 09,2026 08:43 am
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: ఏంబడి
నిర్మల్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏంబడి రాజేశ్వర్ రాంనగర్ 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొర్ర ఉమేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో...
⚠️ You are not allowed to copy content or view source