Logo
Download our app
జనసేన అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ
NEWS   Feb 01,2026 09:26 pm
మెట్‌పల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో, నిజామాబాద్ జిల్లా పార్లమెంటరీ ఇంచార్జ్ మచ్చ సుధాకర్ నాయకత్వంలో బీ-ఫారాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మెట్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన తరఫున మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు రామారావు, గంగం అజయ్, కోఆర్డినేషన్ కమిటీ నాయకులు ఎలగందుల అజయ్ కుమార్, అబ్బూరి ఆనంద్, సౌజన్య, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Top News


LATEST NEWS   Feb 09,2026 02:15 pm
సీఎం కప్ హాకీ పోటీలు విజయవంతం
సీఎం కప్ పోటీలలో భాగంగా ఆదివారం లక్ష్మీదేవి పల్లి మండలం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో హాకీ క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా క్రీడా అధికారి పరంధామారెడ్డి...
LATEST NEWS   Feb 09,2026 02:15 pm
సీఎం కప్ హాకీ పోటీలు విజయవంతం
సీఎం కప్ పోటీలలో భాగంగా ఆదివారం లక్ష్మీదేవి పల్లి మండలం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో హాకీ క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా క్రీడా అధికారి పరంధామారెడ్డి...
LATEST NEWS   Feb 09,2026 02:14 pm
ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ
కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. తుకారాం తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు, ధరల వివరాలు ప్రజలకు...
LATEST NEWS   Feb 09,2026 02:14 pm
ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ
కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. తుకారాం తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు, ధరల వివరాలు ప్రజలకు...
LATEST NEWS   Feb 09,2026 08:43 am
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: ఏంబడి
నిర్మల్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏంబడి రాజేశ్వర్ రాంనగర్ 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొర్ర ఉమేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో...
LATEST NEWS   Feb 09,2026 08:43 am
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: ఏంబడి
నిర్మల్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏంబడి రాజేశ్వర్ రాంనగర్ 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొర్ర ఉమేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో...
⚠️ You are not allowed to copy content or view source