Logo
Download our app
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
NEWS   Jan 31,2026 10:36 pm
విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో 31వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం వార్డు టీడీపీ అధ్యక్షుడు సారిపల్లి మహేష్, క్లస్టర్ ఇన్‌చార్జ్ గాయత్రీ ఫణికుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే CM చంద్రబాబు ప్రజలకు అండగా నిలిచి పెన్షన్లను పెంచారని తెలిపారు. యూనిట్ ఇన్‌చార్జ్ ఇలియాస్, వైస్ ప్రెసిడెంట్ అప్పారావు, బూత్ ప్రెసిడెంట్ ఎల్లాజీ, మూర్తి, నాని, రామకృష్ణ, వెంకీ, మంగ, జగన్నాథంరావు, రవి, రెడ్డి, రియాజ్, ఆదిత్యతో పాటు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   May 14,2026 11:55 pm
కవిత సమక్షంలో పార్టీలో చేరిన సాయగౌడ్
కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో కీలక చేరిక జరిగింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామానికి చెందిన చుక్క...
LATEST NEWS   May 14,2026 11:55 pm
కవిత సమక్షంలో పార్టీలో చేరిన సాయగౌడ్
కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో కీలక చేరిక జరిగింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామానికి చెందిన చుక్క...
LATEST NEWS   May 14,2026 11:53 pm
తెలంగాణలో పొదుపు మంత్రం షురూ
ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపడుతోంది. ఐటీ రంగంలో ‘వర్క్ ఫ్రమ్...
LATEST NEWS   May 14,2026 11:53 pm
తెలంగాణలో పొదుపు మంత్రం షురూ
ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపడుతోంది. ఐటీ రంగంలో ‘వర్క్ ఫ్రమ్...
LATEST NEWS   May 14,2026 01:55 pm
యూపీలో ఒక్కరోజే 89 మంది మృతి
మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారు....
LATEST NEWS   May 14,2026 01:55 pm
యూపీలో ఒక్కరోజే 89 మంది మృతి
మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారు....
⚠️ You are not allowed to copy content or view source