Logo
Download our app
ప్రతిభ చూపిన రామన్నగూడెం విద్యార్థి
NEWS   Jan 09,2026 05:49 pm
ములుగు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ELTA ఆధ్వర్యంలో జిల్లా స్థాయి TED-Ed స్టూడెంట్ టాక్, ఒలింపియాడ్ పోటీలు జరిగాయి. స్టూడెంట్ టాక్ పోటీలో ZPHS రామన్నగూడెం విద్యార్థి యశ్వంత్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో రాష్ట్ర స్థాయి TED-Ed స్టూడెంట్ టాక్ పోటీల్లో ములుగు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా DEO సిద్ధార్థ రెడ్డి, AMO శ్యామ్‌ సుందర్ రెడ్డి యశ్వంత్ ను అభినందించారు.

Top News


LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
⚠️ You are not allowed to copy content or view source