Logo
Download our app
చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు
NEWS   Jan 08,2026 11:27 pm
నిర్మల్ అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రియదర్శిని నగర్ పాత బస్టాండ్ పరిసరాల్లో గాలిపటాలు, మాంజలు విక్రయిస్తున్న దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అటవీ క్షేత్రాధికారి రామకృష్ణ రావు, సంతోష్ కుమార్, నజీర్ ఖాన్ (ఉప అటవీ క్షేత్రాధికారులు) పాల్గొన్నారు. ఎఫ్‌ఆర్‌ఓ రామకృష్ణ రావు మాట్లాడుతూ, చైనా మాంజ విక్రయించకూడదని దుకాణదారులను హెచ్చరించారు. నిషేధిత మాంజను విక్రయించినట్లు తేలితే పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

Top News


LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
⚠️ You are not allowed to copy content or view source