Logo
Download our app
నాగోబా జాతర: పవిత్ర జలాల సేకరణ
NEWS   Jan 08,2026 03:51 pm
లమడుగు గోదావరి తీరంలో శుక్రవారం ఉదయం నుంచి మెస్రం వంశీయులు పవిత్ర గంగా జల సేకరణను ప్రారంభించారు. ఈ గంగా జలంతో ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ ప్రసిద్ధ నాగోబా ఆల‌యంలో ప్రతిష్ఠించిన ఇందిరా దేవికి అభిషేకం నిర్వహిస్తారు. జనవరి 10న కాలినడకన బయలుదేరిన మెస్రం వంశీయులు వారం రోజులకు పైగా యాత్ర కొనసాగించి, ఈ రోజు కలమడుగు గోదావరికి చేరుకున్నారు. పుణ్యస్నానాల అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో గంగా జలాన్ని సేకరించారు. అనంతరం నాగోబా ఆలయానికి బయలుదేరారు.

Top News


LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
⚠️ You are not allowed to copy content or view source