Logo
Download our app
పాఠశాల అభివృద్ధి పనులు ప్రారంభం
NEWS   Jan 06,2026 10:33 am
ఏటూరునగరం మండలం రామన్నగూడెం జడ్పి హైస్కూల్ లో అభివృద్ధి పనులు ఫ్లోరింగ్, స్టూడెంట్ టాయిలెట్స్, పెయింటింగ్స్, సైన్స్ ల్యాబ్ చిత్రపటాలను ముఖ్య అతిథి DEO సిద్దార్థ్ రెడ్డి ఆవిష్కరించారు. MEO, HM కోయడ మల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులుగా DNR ట్రస్ట్ అధినేత దొడ్డ ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ గద్దల నవీన్, AEO శ్యాం సుందర్ రెడ్డి, హర్షన్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, సాంబయ్య, AI పుస్తకాల రచయిత నరసింహ స్వామి, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
⚠️ You are not allowed to copy content or view source