Logo
Download our app
మెట్ పల్లిలో యదేచ్ఛగా మొరం దందా పట్టించుకోని రెవెన్యూ, పోలీస్ అధికారులు
NEWS   Jan 05,2026 11:02 pm
మెట్ పల్లిలో గత కొన్ని నెలల నుండి మోరం దందా కొనసాగుతున్నప్పటికీ రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ శివారు నుండి తరలిస్తున్న మొరం ట్రాక్టర్ల వల్ల కళనగర్ లో అర్ధరాత్రి ప్రయాణించడానికి కాలని వాసులు జంకుతున్నారు. అర్థరాత్రి వేళ ట్రాక్టర్ల శబ్ధానికి చిన్న పిల్లలు నిద్రలో ఉలికిపడుతున్నారు. రోడ్డుపై పడుకొని ఉన్న కుక్క పిల్లలపై నుండి ట్రాక్టర్ల దూసుకెళ్తున్నాయి. ట్రాక్టర్ వీధులలో నడపరాక ఇంటి గద్దెల(మెట్లు)పై నుండి దూసుకెళ్తున్నాయి. పోలీస్, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తు వీడి అక్రమ మోరం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Top News


LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
⚠️ You are not allowed to copy content or view source