Logo
Download our app
రాష్ట్రంలో భారీగా తహసీల్దార్ల బదిలీలు
NEWS   May 16,2025 09:52 am
తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రెవిన్యూ శాఖ‌లో పెద్ద ఎత్తున బ‌దిలీల‌కు తెర తీసింది. ఈ మేర‌కు అధిక సంఖ్య‌లో త‌హ‌సిల్దార్ల‌ను బ‌దిలీ చేసింది. మల్టీ జోన్ -1 లో 55 మందిని, జోన్ -2 లో 44 మందిని మొత్తం 99 మంది త‌హసిల్దార్ల‌కు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఈ మేర‌కు తహ‌సిల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.

Top News


LATEST NEWS   Jun 15,2025 04:13 pm
ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించినందుకు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. తెలంగాణకు...
LATEST NEWS   Jun 15,2025 04:13 pm
ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించినందుకు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. తెలంగాణకు...
LATEST NEWS   Jun 15,2025 02:32 pm
న‌న్ను క‌లిసేందుకు ఎవ‌రూ రావ‌ద్దు
ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి య‌శోద ఆస్ప‌త్రిలో కోలుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ద‌య‌చేసి ఎవ‌రూ త‌న‌ను క‌లిసేందుకు రావ‌ద్ద‌ని కోరారు. మీ...
LATEST NEWS   Jun 15,2025 02:32 pm
న‌న్ను క‌లిసేందుకు ఎవ‌రూ రావ‌ద్దు
ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి య‌శోద ఆస్ప‌త్రిలో కోలుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ద‌య‌చేసి ఎవ‌రూ త‌న‌ను క‌లిసేందుకు రావ‌ద్ద‌ని కోరారు. మీ...
LATEST NEWS   Jun 15,2025 02:27 pm
11 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 27 ఏళ్ల యువకుడు.కిరాణా దుకాణానికి వెళ్తున్న బాలికను వెంబడించి, బైకుపై...
LATEST NEWS   Jun 15,2025 02:27 pm
11 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 27 ఏళ్ల యువకుడు.కిరాణా దుకాణానికి వెళ్తున్న బాలికను వెంబడించి, బైకుపై...
⚠️ You are not allowed to copy content or view source