సభ్యత్వ నమోదు సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రమాదబీమా ఇన్సూరెన్స్ పాలసీ చెక్కులను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అందించారు. పార్టీ తరపున ప్రిమియం కట్టడం వలన కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారికి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చెక్కు పంపిణీ చేయడం జరుగిందన్నారు.మాచారెడ్డి మండలం లచ్చాపేట్ గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందగా వారి కుటుంబాలకు 2లక్షల భీమా చెక్కులను అందించారు.