మెట్ పల్లి ఎస్సైగా కిరణ్ బాధ్యతలు
NEWS Dec 15,2024 07:06 am
మెట్ పల్లి ఎస్సైగా పి.కిరణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు. నూతనంగా బాధ్యతలను స్వీకరించిన ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని, ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.