Logo
Download our app
శ్రీ‌వారి ల‌డ్డూ త‌యారీపై సిట్ ద‌ర్యాప్తు
NEWS   Dec 15,2024 05:25 am
శ్రీ‌వారి ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఏపీ స‌ర్కార్ ఏర్పాటు చేసిన సిట్ ద‌ర్యాప్తు ప్రారంభించింది. మూడు రోజుల పాటు తిరుప‌తి, తిరుమ‌ల‌లో ల‌డ్డూ త‌యారీకి వ‌స్తున్న ప‌దార్థాల‌తో పాటు ప్ర‌త్యేకించి నెయ్యిని ప‌రిశీలించారు. నిన్న ల‌డ్డూ , బూందీ పోటు, పిండి మ‌ర వ‌ద్ద ఉన్న ల్యాబ్ ను త‌నిఖీ చేశారు. ఈ స‌మాచారాన్ని సీబీఐ డైరెక్ట‌ర్ తో పాటు సుప్రీంకోర్టుకు అంద‌జేయ‌నుంది సిట్.

Top News


LATEST NEWS   Aug 17,2026 11:56 pm
రైతు సమస్యల పరిష్కారానికి ధర్నా
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన...
LATEST NEWS   Aug 17,2026 11:56 pm
రైతు సమస్యల పరిష్కారానికి ధర్నా
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన...
LATEST NEWS   Aug 17,2026 11:55 pm
సీఐ నిరంజన్ రెడ్డికి 'ఇండియన్ పోలీస్ మెడల్'
కరీంనగర్: విశిష్ట సేవలందించి ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) సాధించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం సీపీ గౌష్ ఆలం,...
LATEST NEWS   Aug 17,2026 11:55 pm
సీఐ నిరంజన్ రెడ్డికి 'ఇండియన్ పోలీస్ మెడల్'
కరీంనగర్: విశిష్ట సేవలందించి ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) సాధించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం సీపీ గౌష్ ఆలం,...
LATEST NEWS   Aug 17,2026 11:55 pm
తిమ్మాపూర్ మండల పరిషత్‌
కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఓ ఒంటరి మహిళకు అక్కడికక్కడే పెన్షన్‌...
LATEST NEWS   Aug 17,2026 11:55 pm
తిమ్మాపూర్ మండల పరిషత్‌
కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఓ ఒంటరి మహిళకు అక్కడికక్కడే పెన్షన్‌...
⚠️ You are not allowed to copy content or view source