వచ్చే నాలగేళ్లలో 20 లక్షల ఇళ్లు
NEWS Dec 13,2024 06:41 am
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని వెల్లడించారు. దశల వారీగా వీటిని నిర్మిస్తామని తెలిపారు. ఇప్పటికే సర్వే పూర్తయిందని, వాటి ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు.