బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రికి ఈడీ నోటీస్
NEWS Dec 13,2024 03:51 am
భూదాన్ భూముల స్కాంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డికి ఈడీ నోటీసు జారీ చేసింది. ఆమోద డెలపర్స్ కు చెందిన సూర్యతేజతో పాటు కేఎస్ఆర్ మైన్స్ కు చెందిన సిద్దారెడ్డి ఈ స్కామ్ లో పాత్ర ఉన్నట్లు గుర్తించింది. ఐఏఎస్ అమోయ్ కుమార్ ను పలుమార్లు విచారించింది ఈడీ.