కిషన్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ
NEWS Dec 13,2024 03:09 am
ఢిల్లీ టూర్ లో భాగంగా కేంద్ర మంత్రులను కలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులకు ఆమోదం తెలపాలని, నిధులు మంజూరుకు సహకరించాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి విన్నవించారు. కేంద్రం సహాయ సహకారాలు అందజేసేలా తాను ప్రయత్నం చేస్తానని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి.